Skip to main content

Posts

Showing posts with the label తాజా సంచిక

ఏప్రిల్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి ఏప్రిల్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, డా.కె.రమేష్, వి.ఎస్.ఆర్.కేశవరావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, కుడికాల వంశీధర్, ఘాలి లలిత ప్రవల్లిక, ఇంద్రగంటి మధుసూదనరావు గార్ల కవితలు. వి.రాజారామమోహనరావు, గొర్తి వాణి శ్రీనివాస్, గిడ్డకింద మాణిక్యం, మల్లారెడ్డి మురళీమోహన్, డా.మనోహర్ కోటకొండ, సయ్యద్ నజ్మా షమ్మీ, రాచపూడి రమేష్ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారి సమీక్ష, 'ఇంకా నేర్చుకుందాం' అని  చెప్పే శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...