విశాలాక్షి ఫిబ్రవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి గొర్తి వాణీశ్రీనివాస్ గారి కథ "జ్ఞానాంభుది" ప్రచురితమైంది.
ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన శ్రీ దాట్ల దేవదానం రాజు గారి కథ "వాగ్దాన పరిమళం" ప్రచురితమైంది.
బ్రహ్మశ్రీ కడయింటి వెంకట సుబ్రహ్మణ్యం, చెంచులక్షి గార్ల స్మారక మినీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి "మహిళా సాధికార కథ" ప్రచురితమైంది.
అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు,
ఆలోచింపజేసే కవితలు,
శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం",
పుస్తక పరిచయాలు,
కాలానికి గమ్యం అంటూ సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం,
లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment