Skip to main content

అక్టోబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల


విశాలాక్షి అక్టోబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. 

డాక్టర్ సుం కర గోపాల్, శుభామహి నూచెర్ల, కరణం, నల్లు రమేష్, సునీత గంగవరపు, డా౹౹ ఎన్. గోపి, చిట్టేల శ్రీధర్ కుమార్, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గార్ల కవితలు... 

కోనే నాగ వెం కట ఆంజనేయులు, నందిరాజు పద్మలత జయరాం, డా. పాతూరి అన్నపూర్ణ, కె.ఎ. మునిసురేష్ పిళ్లై, డాక్టర్ ఎమ్ . సుగుణరావు, అవ్వారు శ్రీధర్ బాబు, PLN మంగారత్నం , నెల్లుట్ల రుక్మిణి , మేడా మస్తాన్ రెడ్డి గార్ల కథలు... 

శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-9... 

శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్...

'ఆలోచింపచేసేదే మంచి కథ' అంటూ తన అంతరంగాన్ని పంచుకున్న శ్రీ. ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ముఖాముఖి...

'అనంతకాలాల ఆత్మజ్ఞానం శివారెడ్డి ప్రేమగీతం' అంటూ కె.శివారెడ్డి గారి పుస్తక సమీక్షను అందించారు శ్రీ.ఎమ్వీ రామిరెడ్డి గారు...

కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-37'... 

'మేమే అదృష్టవంతులమ్!' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం... 

లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...



Comments

Popular posts from this blog

జూన్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి జూన్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, పద్మావతి రాంభక్త, రోహిణి వంజారి, కొల్లూరి, మేడా మస్తాన్ రెడ్డి, బండి మేఘన, ఏనుగు నరసింహారెడ్డి, శారద ఆవాల, శుభామహి నూచెర్ల, కరణం హనుమంతురావు గార్ల కవితలు. వాణిశ్రీ, దాసరి చంద్రయ్య, డా.దారల విజయ కుమారి, ఏరువ శ్రీనాథ్ రెడ్డి, పొన్నాడ సత్య ప్రకాష్ రావు, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, డా.లక్ష్మీ రాఘవ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి, ఆకుల మల్లేశ్వరరావు గార్ల సమీక్షలు, కొమ్మవరపు విల్సన్ రావు గారు అందిస్తోన్న ముఖాముఖి, 'ఆకలైతే అన్నం పెట్టండయ్యా' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇంద్రగంటి మధుసూదనరావు,  మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్,  మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్,  డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్,  మొదలి పద్మ గార్ల కవితలు...  గడిపాటి వెంకట హేమలత,  డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'...  "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...