విశాలాక్షి మే 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. కె.శివారెడ్డి, డా.ఎన్.గోపి, విద్యాసాగర్ అంగలకుర్తి, బండ్ల మాధవరావు, రావి రంగారావు, సిరికి స్వామి నాయుడు, సురేంద్ర రొడ్ద, బాలసుదాకర్ మౌళి, అవ్వారు శ్రీధర్ బాబు, రసరాజు, అన్నం శివకృష్ణ ప్రసాద్, సింహాద్రి నాగ శిరీష గార్ల కవితలు. ఎస్.వి.కె.సంహితా నాయుడు, డాక్టర్ మనోహర్ కోటకొండ, మేడా మస్తాన్ రెడ్డి, దొండపాటి కృష్ణ, చంద్రలత గార్ల కథలు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'కొత్త సిలబస్' అంటూ సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారు అందించిన సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...